నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర�
జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు పేదల కడుపు కొడుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 12 నెలల తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది.
రేషన్ బియ్యం పంపిణీలో కొంతమంది డీలర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కాంటాపై గన్నీ సంచులతోపాటు బియ్యం పోసి లబ్ధిదారులకు మూడు కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పేదలకు సన్న �
దొడ్డు బియ్యం నిల్వలను రేషన్ షాపుల నుంచి సత్వరమే గోదాములకు తరలించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజే
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధిదారులకు ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ మున్సిపల్తోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో కొ�
MLA Rajender Reddy | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ప్రజా పంపిణీకి చెందిన చౌకదుకాణాల వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథులుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నయవం చనకు గురిచేసింది. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.
పేదలకు రేషన్ బియ్యం పంపి ణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్డీలర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారులు సహాయంతో పక్కదారి పట్టిస్తున్నా రు. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నది. కరోనా నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచి
మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెట్రో రైల్ రెండో దశను విస్తరించాలని, అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని ఏడు కాలనీలకు స్టార్మ్ వాటర్ డ్రైన్ స�
రేషన్ లబ్ధిదారులకు త్వరలో సన్నబియ్యం ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ముక్కుతున్నది. ప్రతి నెలా 1వ తేదీ నాటికే డీలర్లకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండ