కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బులు అందక ప‘రేషాన్'లో ఉన్నా రు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు
రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మునుగోడు తాసీల్దార్ నరేశ్కు మండల రేషన్ డీలర్ల సంఘం వినతి పత్రం అందజేసింది.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు
Ration Dealers | రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి గత ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను విడుదల చేసి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్ డీలర్లతో వెట్టి చాకిరి చేపించుకుంటున్నాయని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల అధ్యక్షుడు ధరావత్ భద్రు నాయక్ విమర్శించారు.
రేషన్ డీలర్లకు పెండింగ్లో ఉన్న కమీషన్ను వెంటనే విడుదల చేయాలని సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్కు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
రేషన్ దుకాణాల్లో గత ఆరు నెలలుగా దొడ్డుబియ్యం నిల్వలతో రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలల నుంచి ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఐదునెలల కమీషన్ కోసం భద్
పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి రావాల్సిన కమీషన్ రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంట�
ఆర్భాటంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో రేషన్ దుకాణాల్లో
ఇటీవల వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తాండ రేషన్ డీలర్ గమ్లి భర్త తావూర్యా నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శుక్రవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేలు ఆర్థిక సా�
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్