తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్నివిధాలా లబ్ధి చేకూరుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సచివాలయంలో పలువురు బిషప్లు, చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలతో మంత్రి బుధవార
Diet Charges | తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరుగనున్నాయి.
మహిళల భద్రత కోసమే షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో జిల్లా షీటీం బృందాలతో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద�
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని (డీ వార్మింగ్ డే) గురువారం భారీ ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న వారికి ప్రత్యేకంగా 400 మిల్లీగ్రాములు ఉ
రాష్ట్రవ్యాప్తంగా మరో 28 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు వైవీ గణేశ్, బేతి రాజేశం, ఎస్ మోతీలాల్ను రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, బుద్ధవనం ప్
భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుష్పై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక పక్క అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. మరో పక్క దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. ఈ క్�
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తెస్తే ఆ పరిష్కారానికి ముందుంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆది
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడిత సతీష్కుమార్ అన్నారు.
మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకా�
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గూడెం, మోడికుంట ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు తుది అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో కొనసాగిన టెక్నికల్ అడ్వై
రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. వినూత్న పద్ధతులతో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో పెట్టుబడి క�
MLA Krishna Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు.