నెలలో 15రోజులు జ్వరం, మోయలేని భారం, వాపులు, నీరసం, సొంత పనులకు మాత్రమే పరిమితమయ్యే దయనీయ దుస్థితి పైలేరియా(బోదకాలు) బాధితులది. ఈ భయంకర వ్యాధి నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తు�
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలన�
ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొంది�
చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది.
లాటిన్ అమెరికన్ దేశాల నుంచి లిథియం, ఇతరత్రా ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల �
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకూ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం టన్ను బియ్యానికి రూ.900 ఇస్తున్న కమీషన్ను రూ.1400లకు పెంచార�
పైరవీలు లేకుండా, ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే నిరుపేద ఎస్సీ లబ్ధిదారులకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు సేవలను గుర్తించుకొని, సద్ది తిన్న రేవుని మరువకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర ఆర�
ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది. ఇక నుం
ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఆసక్తిగలవారికి పీఎంఎఫ్
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం �