రాష్ట్రంలోని బీసీలు, కులవృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి చెరువులో సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి పథ�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రభుత్వం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం పండుగలా జరిగింది. హరితహారంలో భాగంగా కలెక్టర్లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల, ప్రజాప్రతిని�
ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమయ్యింది. గతంలో టీచ ర్ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీ�
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మ�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలిచే దిశగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరే రాష్ట్రంలో లేని 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాల
గ్రేటర్లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కానుంది. నగరంలో పెరుగుతున్న జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రజా వైద్యాన్ని మరింతగా విస్తరించాల్సిన ఆవశక్యతపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద
రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వనపర్తి జిల్లాలోని ఏదుల కేంద్రంగా 8 గ్రామాలతో మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి జల్లా రేవల్లి మండల
Live Streaming | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపం�
JNTU College | ఆదిలాబాద్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
నెలలో 15రోజులు జ్వరం, మోయలేని భారం, వాపులు, నీరసం, సొంత పనులకు మాత్రమే పరిమితమయ్యే దయనీయ దుస్థితి పైలేరియా(బోదకాలు) బాధితులది. ఈ భయంకర వ్యాధి నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తు�
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలన�
ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొంది�