రూపాయి ఖర్చు లేకుండా.. ఎవరికీ లంచం ఇవ్వకుండా రూ.60 లక్షలు విలువ చేసే 2 బీహెచ్కే ఫ్లాట్ని ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ కొన్ని వారాలుగా కొత్త పలుకులో తెలంగాణ ప్రభుత్వంపై తన సహజ ఆక్రోశాన్ని, తెలంగాణ సాధకుడు కేసీఆర్పై తన విద్వేషాగ్నిని మోతాదు మించి ఎగజిమ్ముతుండు.
రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సర్కారు తోడ్పాటు లేక కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారి జీవితం వెల్లదీయడమే కష్టంగా ఉండేది. చేతిలో పనిలేక, ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వానికి సుగమం అయ్యింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖ�
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. ఎనిమిదేండ్లుగా స్థాన చలనం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. బదిలీల కోసం ఈ సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసు�
ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్�
ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరమ్మతులు చేపట్టి సకల హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుత
ఆయిల్పాం సాగుకు తెలంగాణ సర్కారు భరోసా కల్పిస్తున్నది. సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే పంటలను వేస్తే రైతులు లాభం పొందడమే కాకుండా భూమి సారవంతం సైతం అయ్యేందుకు వీలుంటుంది. ఇటీవల కొత్తకోట మండలం సంకిరె�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం ధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమల్లోకి తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకానికి నీలినీడలు మొదలయ్యాయి. రైతులకు పెట్టుబడి సాయా న్ని మేం కూడా అందిస్తున్నామం టూ �
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) అమలు చేస్తున్నది. దీంతో భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకోవడం చాలా సులభతరమైంద�