రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది మంచి
పాలకుర్తి ప్రజల కల నెరవేరింది. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని 50 పడకల దవాఖానగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) జీవో జారీ చేసి�
రా ష్ట్రంలోని 7 జిల్లాలకు, హై దరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబా ద్ పరిధిలో ఏర్పాటైన మూడు జోన్లకు కొత్తగా �
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు రెండో వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయడం పట్ల టీజీ వో, పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాయి.
ఎరువుల కొరత సమస్యను కేసీఆర్ సర్కార్ ముందుగానే పసిగట్టి అరికట్టింది. పకడ్బందీ ప్రణాళికతో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నది. 2014 తర్వాత కేంద్రాల వద్ద పరిస్థితి మారింది.
నల్లగొండ జిల్లాలోని చండూరును ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డివిజన్లో 5 మండలాలను చేర్చారు. నల్లగొండ డ�
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశార�
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడమేకాదు.. మూలమూలకూ సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఒకవైపు భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణ�
గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షల�
పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దే�
భారత్ అంతటా చూస్తే పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ మోనిన్ స్పష్టం చేశారు. అందుకే తాము సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో మోనిన్
ఉపాధ్యాయ బదిలీల్లో స్వల్పమార్పులు చేయాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధానకార్యదర్శి భిక్షంగౌడ్ బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి �