Compensation | క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచింది.
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా విద్యుత్తుశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం అవుతున్నది.
క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయనున్నదని, ఇందుకోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. గురువారం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసె
క్రిస్మస్ సంబరాల్లో భాగంగా అందించే అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో ప్రతిభావంతులను, సంస్థలను ఏటా ప్రభుత్వం సతరిస్తుంది.
సాగర్ డ్యామ్ దురాక్రమణ నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించనున్న స మావేశాన్ని వాయిదా వేయాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సర్కారు విజ్ఞ ప్తి చేసింది.
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ పెట్టిన ఇండెంట్పై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది.
ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. సరిపడా కరెంట్ లేక, అస్తవ్యస్తమైన భూ రికార్డులతో ఆగమయ్యారు. పాసుబుక్కుల్లో భూములు తారుమారు కావడంతో తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో తెలం�
మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ అన్నారు.
ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నది.
వాయుకాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అది తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో గాలిలో నాణ్యత 11 శాతం పెరిగిం
ఆదివాసుల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది.
దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లు, స్థానికులు మండల ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు సాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు సాగుతున్నది. ఈక్రమంలో ప్రా జెక్ట్ల నిర్మాణంతోపాటు చెరువులను పునరుద్ధరించి, కుంటల్లోని కంప చె�
నగర ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట,సుఖాలు, బాధలు, ఇబ్బందుల్లో అండగా ఉన్నానని, ఎవరికి కష్టమొచ్చిని అన్నా అంటే అందుబాటులో ఉండే తనను మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాన�