పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దే�
భారత్ అంతటా చూస్తే పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ మోనిన్ స్పష్టం చేశారు. అందుకే తాము సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో మోనిన్
ఉపాధ్యాయ బదిలీల్లో స్వల్పమార్పులు చేయాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధానకార్యదర్శి భిక్షంగౌడ్ బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి �
మహిళలు, పిల్లల రక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. లైంగిక దాడులు, వేధింపులకు గురైన వారికి అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా భరోసా కేంద్రాలను నెలకొల్పింది. జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా ల
దేశంలో ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా తకువ వేతనాలు ఉన్నాయని చెప్పా�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన వి�
Minister Talasani | ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కరీంనగర్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గర్శకుర్తి వస్తోత్పత్తికి పెట్టింది పేరు. మినీ సిరిసిల్లగా ప్రసిద్ధి. గ్రామ జనాభా 6500. అందులో 70 శాతం నేత కార్మికులే. దాదాపు 1400 పవర్ లూంలు ఉన్నాయి. వీరంతా వస్త్ర పర�
ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు లేక ఆలేరు పల్లెలు గోస పడ్డాయి. వర్షాకాలంలో బుక్లేర్, చొల్లేరు, బిక్కేరు వాగులు, ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు వాగుల్లో నీళ్లు వృథాగా పోయేవి. వేసవిలో వాగులతో పాటు బోర్లు ఎం
దేవరకొండను ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 16వ వార్డులో రూ.50 లక్షల నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చే
తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక రికార్డులను సృష్టించబోతున్నది. ప్రభుత్వరంగంలో దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా అవతరించబోతున్నది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభు త్వం.
ఉపాధ్యాయ దినోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం, తాజాగా �