రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ను లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరికొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ భూముల వేలంలో ఆయన ఎన్నో అక్�
Tranfers | పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బద�
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తమ విచారణ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సమర్పించారు. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్టు చేసిన ఏస�
Padma Awardees | పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. హైదరాబాద్లోని కేజీబీవో కార్యాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగి�
కొయినా డ్యామ్ నీళ్ల కోసం మహారా ష్ట్ర సర్కారుతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తున్నది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్న ది. దీని
నిజాం షుగర్స్ పునరుద్ధరణకు అధ్యయనం చేయడానికి ప్రభు త్వం ప్రత్యేక కమిటీ వేసిందని బోధన్ ఎమ్మె ల్యే పీ సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయ న నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో పర్యటించిన సందర్భంగా మాట్ల�
పదవీ విరమణ చేసినా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారి లెక్కలు తేలినట్టు సమాచారం. అన్నిశాఖల్లో కలిపి 1049 మంది ఉన్నారని సీఎస్ శాంతికుమారికి అధికారులు గురువారం నివేదిక అందించినట్ట
రాష్ట్రంలో మరో నాలుగు తెలంగాణ డయాగ్నోస్టిక్ (టీడీ) హబ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.