గ్రామాల్లో నిర్మాణాలకు సరిపడా స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది.
సర్కార్ దవాఖానల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద స్పెషలిస్ట్ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యా శాఖాధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా మారింది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా ‘నిమిషం నిబంధన’ను ఇంటర్ అధికారులు అమలుచేయడం వల్ల విద్�
రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ను లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరికొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ భూముల వేలంలో ఆయన ఎన్నో అక్�
Tranfers | పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బద�
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తమ విచారణ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సమర్పించారు. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్టు చేసిన ఏస�
Padma Awardees | పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. హైదరాబాద్లోని కేజీబీవో కార్యాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగి�
కొయినా డ్యామ్ నీళ్ల కోసం మహారా ష్ట్ర సర్కారుతో అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తున్నది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్న ది. దీని