ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అ�
మధ్యప్రదేశ్కు చెందిన సోం డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీశ్కుమార్ అరోరా (జేకే అ
కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు
రాష్ట్రంలో భూముల విలువను, స్టాంప్ డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించడం సమంజసమే అయినా ప్రస్త�
జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధార�
బానిస సంకెళ్లు.. అభద్రతాభావం..నెలల తరబడి వేతనాలు రాక బిక్కుబిక్కుమంటూ గడిపిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సంకెళ్లను గత కేసీఆర్ సర్కారు తెంచి శనివారానికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. 2023 మే 4న అపాయింట్మెంట్ ఆర�
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలు జారీ అయ్యాకే కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, ఆ మార్గదర్శకాల అమలు కోసం పూర్తిస్థాయి �
మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాల�
భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించింది. పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డై�
‘మేం ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7నప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు నర్సింగ్ అభ్యర్థులు నియామక పత్రాలు పొందుతూ మా కుటుంబ సభ్యులుగా మారిన వారి ముఖాల్లో సంతోషం చూడా�
Maheshwar Reddy | రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.10వేల కోట్ల చొప్పున నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు.