‘స్టాఫ్నర్స్' అభ్యర్థుల అభ్యంతరాలపై ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వారి అభ్యంతరాలు నివృత్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అధికారులను ఆదేశించారు. దీనికోసం ఈ నె�
కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. సీఎస్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో సీసీఎస్ కార్యదర్శి, ఐటీ శాఖ కార్యదర�
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి సొంతింటి పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ (బీఎల్సీ) మోడ్లో ఇచ్
వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం
రాష్ట్రంలో 9.61 లక్షల పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి గురువారం నాటికి 8.44 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లిం
Subsidy Gas | సబ్సిడీ గ్యాస్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధి విధానాలు రూపొందించ లేదని, దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని హైదారాబాద్ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్
Compensation | క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచింది.
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా విద్యుత్తుశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం అవుతున్నది.
క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయనున్నదని, ఇందుకోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. గురువారం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసె