చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది.
లాటిన్ అమెరికన్ దేశాల నుంచి లిథియం, ఇతరత్రా ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల �
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
కేంద్రం కొర్రీలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) సతాయింపులతో మిల్లుల్లో పేరుకుపోయిన మిగులు ధాన్యాన్ని విక్రయించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 2022-23 వానకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని వేల�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకూ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం టన్ను బియ్యానికి రూ.900 ఇస్తున్న కమీషన్ను రూ.1400లకు పెంచార�
పైరవీలు లేకుండా, ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే నిరుపేద ఎస్సీ లబ్ధిదారులకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు సేవలను గుర్తించుకొని, సద్ది తిన్న రేవుని మరువకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర ఆర�
ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది. ఇక నుం
ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఆసక్తిగలవారికి పీఎంఎఫ్
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం �
పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతోపాటు ప్రాజెక్టు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్క రాష్ర్టాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయ�
వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�