చెత్తే కదా అని తీసి పడేయకండి.. ఇప్పుడు సిరులు కురిపించే సంపదగా మారింది. తడి, పొడి చెత్తతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమే ధ్యేయంగా నారాయణపేట డంపింగ్ యార్డులో రూ.కోటితో యూనిట్ ఏర్పా
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందుకుగాను అధిక మొత్తంలో నిధులను కేటాయిస్�
ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు రోగులున్నారనడంలో వాస్తవం లేదని, గవర్నర్ను చూసేందుకు చాలా మంది రోగులు బెడ్లపై వాలిపోయారని, అంతే కాకుండా బెడ్లపై ఉన్న రోగుల్లో చాలా మంది డిశ్చాైర్జెనవారే అని, వారు కూడా గవర�
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగు నీరందిస్తామని, ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మోస్రా మండలంలోని గోవూర్, చింతకుంట గ్రామాల్లో పర్యటించారు. ప�
ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల వద్ద ఫేజ్-1 పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్ ప్రాజెక
బీఆర్ఎస్ సర్కారులోనే రైతులు భరోసాగా బతుకుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతును రాజు చేసిందని అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను తీర్చిదిద్ది అన్ని రంగాల్లో అభి�
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించింది. డిజిటల్ విద్యాబోధన, స్మార్ట్ క్లాసుల నిర్వహణ, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, కొత్త భవనా
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నేడు పల్లెలు, తండాలు పచ్చదనంతో పాటు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అప్పట్లో తండాలు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండ�
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వానిది మాటలు కాదు.. చేతల ప్రభుత్వమని రాష్ట్ర పశుసంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా చేపట్టిన ఆర్థిక సాయం పంపిణీ కొనసాగుతోంది. శుక్రవారం వరంగల్ జిల్లాలో 12,590 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.21.30 కోట్లు జమ చేసింది. దీంతో జిల్లాలో ఇప్పట�
Minister Jagadish Reddy | పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ‘పఠనోత్సవం’ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!