తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న�
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 20 తెలంగాణ డయాగ్నస�
మాతాశిశు సంరక్షణ సేవల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్నది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాతాశిశు సంరక్షణపై ప్�
గింజ గింజను ఎంతో జాగ్రతగా పండించే రైతులను దృష్టిలో పెట్టుకుని నకిలీ విత్తనాల సరఫరా జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల విక్రయదారులపై కొరడా ఝులిపిస్త�
కృష్ణా జలాలను తాత్కాలికంగా 66ః34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటాలను త�
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలోని టెక్స్టైల్ పార్కు బాగున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార సహాయ మంత్రి బీఎల్ వర్మ కొనియాడారు. ఆదివారం ఆయన టెక్స్టైల్ పార్క్ను సందర్శించి అక్కడి �
Minister Niranjan Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy)అన్నారు.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభారక్ అన్నారు. శనివారం మండలంలోని మద్దికుంటలో రైతు దినోత్సవాన్�
రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్కు సంబ�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆపై నాలుగైదు నెలల్లో అదీ ఖాళీ. తెలంగాణలో ఇప్పుడిది పాత మాట. ఒకనాడు బతుకమ్మల నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి నుంచి మండుటెండలోనూ చెరువులు మత్తడి దుంకుతు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లెపల్లెన ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని పంచుతూ కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉన్న చోట ఈ వనాలను ఏర్పాటు చేశారు.