తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. తహసీల్దార్ కార్యాలయాలనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ధర(ణి)హాసంతో ఆనందంగా ఇంటి�
NITI Aayog | వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి
కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం�
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జైన్ సేవా సంఘ�
అర్హులందరికీ భూమి హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలు అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలు ఐదు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజనుల్లో సంత�
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా, నూతనంగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉండి ఇల్లు �
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘన
‘రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 18 జాబ్మేళాలను నిర్వహించింది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. తెలంగాణ స్టేట్ స
తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథసూరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఆయన పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ న�
ఒకవైపు నగరం నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న తెలంగాణ సర్కార్ వైద్యరంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స
BRSLP meeting | మరికాసేపట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
BRSLP meeting | ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.