జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించిన మొత్తం జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను
తుల కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమ లు చేస్తుంటే.. ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రం గుడ్డుమీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నది. సంక్షేమ పథకాలను మరిచి.. అదేపనిగా ప్రభుత్వంపై బ
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
Robotics Framework | ఇప్పటిదాకా ఎన్నో రంగాలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న తెలంగాణ.. ఇక రోబోటిక్స్కూ కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్�
అంధత్వ నివారణ కోసం తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కంటి చూపు సమస్యతో బాధపడేవారికి ఉచితంగా మందులు, అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు రెండో విడుత ‘కంటి వెలుగు’ కా ర్యక్రమాన్ని ప్రారం
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా వేసవి స
తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ రెండో డివిజన్ వంగపహాడ్లో పీఏసీఎస్ ఆధ్వర్యలో ఏర్పాటు చేస
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్ని నెలల్లోనే తెలంగాణ రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తొలుత 7 గంటల ఉచిత కరెంటును అందజేసింది. ఆ సరఫరాను 2016లో 9 గంటలకు పొడిగించింది.
‘గిరి’ బిడ్డలకు అడవే తల్లి.. అటవీ ప్రాంతమే ఆవాసం.. అడవిలో దొరికే సహజ సంపదే భుక్తి.. అలాగే తునికాకు సేకరణ తరతరాలుగా గిరిజనుల ఆదాయ వనరు.. ఏటా వేసవిలో సుమారు రెండు నెలల పాటు ఆదివాసీలు తునికాకు తెంచి ఉపాధి పొందుత
‘విద్యను మించిన ఆస్తులు లేవు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యే ప్రధానం.. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదుగాలి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించ
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకొన్నది. లైంగికదాడి బాధితులకు మనోధైర్యం, ఆర్థిక సాంత్వనను అందించేందుకు వీహబ్ ద్వారా సహకారం కల్పించేందుకు సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. ఫుల్బాటిల్పై రూ.40 తగ్గించింది. అన్ని రకాల మద్యం ధరలను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. బీర్లు, రెడీ టు డ్రింక్స్ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.
కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యద
మండలంలోని చిట్యా ల తూర్పు తండాకు చెందిన రమేశ్ రూపొందించిన బంజారా క్రికెట్ అసోసియేషన్ లోగోను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �