విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు మంగళవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిం�
వనపర్తిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీలో తల్లిదండ్రులతో వచ్చిన ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. అటుఇటూ తిరుగుతూ మంత్రి నిరంజన్రెడ్డి వద్దకు చేరింది.
రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ ప్రజలకు పథకాలు అందేలా కృషిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదా
మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మో�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంట�
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు -2.0 కార్యక్రమంలో జిల్లాలో గురువారం వరకు 2,86,512 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్ఓ కే వెంకటరమణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినవారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాల�
ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కడంపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు తెలిపింది.
కేంద్ర వస్త్ర, చేనేత మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర చేనేత శాఖ హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో శనివారం జాతీయ చేనేత ప్రదర్శన-2023ను ఏర్పాటుచేసింది. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఆ శాఖ అదనపు సంచాలకులు పీ వెంకట�
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిం
ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అటవీ సంపదను రక్షించి రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసా�