తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
మంచి నూనె తీవ్ర కొరత ఉన్న నేటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా సాగు చేయాలని సంకల్పించింది. ఒక హెక్టారుకు 4 నుంచి 5 టన్నుల నూనెను ఉత్పత్తి చేసే అవకాశమున్నది.
కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులు చేపట్టకుండా వెంటనే నిలువరించాలని కృష్ణా రివ ర్ మేనేజ్�
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండిచేయి చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.
కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ వా�