మత్స్యకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి సహకారం అందిస్తున్నది. నీటివనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్యకారులు కొత్తగా సభ్యత్వాలు పొందేందుకు అవకాశం కల్పించింది.
నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ (సీడీపీ) నిధులు భద్రాద్రి జిల్లాకు వచ్చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్యులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రెండో విడత కింద రూ.1.50 కోట్లు మంజూరు చేసింది.
బయో ఏషియా సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై, సదస్సు విజయవంతం కావడానికి ఏటికేడూ రాష్ట్ర ఐటీ,
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ఇస్తున్న నినాదాలన్నీ గాలిలోనే కలిసిపోతున్నాయి. మాటలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటని పరిస్థితి. కేంద్ర పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున�
రైతుబంధు పథకంతో రైతులకు బతుకుపై భరోసా కల్పించడంతో మండలంలో సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు వ్యవసాయంలో సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వ్యవస్థకు రక్షణ కవచం. ప్రజల అవస్థకు పరిష్కార మార్గం. ఇక, పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ పేర్కొన్నారు.