స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అంధత్వాన్ని నివారించవచ్చని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. సోమవారం అయిజ పట్టణంలో 16వ వార్డులో కంటివెలుగు కార్యక్రమాన్ని విం�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శకంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శు
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచి�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయ ని మరోసారి నిరూపితమైంది. కేంద్రం ప్రకటించిన 46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగా�
ఆదర్శమూర్తి అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంకు బండ్ వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికే గర్
తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తోంది. రైతన్న సంక్షేమం కోసం అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో భరోసానిస్తున్నది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్న ది. రైతు వ్యతిరేక చట్టా
విశాఖ స్టీల్ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటే స్వాగతిస్తామని సీపీఐ నేత కే నారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్కు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు మంగళవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిం�
వనపర్తిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీలో తల్లిదండ్రులతో వచ్చిన ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. అటుఇటూ తిరుగుతూ మంత్రి నిరంజన్రెడ్డి వద్దకు చేరింది.
రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ ప్రజలకు పథకాలు అందేలా కృషిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదా
మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మో�