తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన బైరి నరేశ్కు చర్లపల్లి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై, నిందితుడిని ఇతర సెల్లోకి మార్చే అవకాశాలపై నివేదిక అందజేయాలని న్యాయ సేవాధికార సంస్థ స�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
అంధత్వాన్ని నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నిబంధనల మేరకు కంటి పరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన అన్నారు.
కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడ�
రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నిరుపేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించార
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు.