తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగుతో ప్రతి ఇంటిలో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 2వ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఉర్సు సీఆర్సీ సెంట�
ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన తీర్పును తెలంగాణ ప్రభ
సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయలు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదీలకు ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరా బాద్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవ�
భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణనాత్మక మార్పు లక్ష్యంగా జరుగనున్న ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నేతలు తరలి వెళ�
పశు సంపద పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నర్సంపేట శాంతి సేనా రైతు సంఘం బాధ్యులు శనివారం డివిజన్స్థ
ఆమెకు వంటిల్లు చాలన్నారు! పది పాసైతే గొప్ప అనుకున్నారు!! ‘ఉద్యోగం చేసేదుందా.. ఊళ్లు ఏలేదుందా?’ అని వెనక్కి లాగారు!! కానీ, ఆమె ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నది.
మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో మత్స్యకారులు పారిశ్రామిక సంఘంగా ఏర్పడి యూనిట్గా దూర ప్రాంతాల ను�
ఆసరా పింఛన్ నిబంధనలను తెలంగాణ సర్కారు సులభతరం చేసింది. భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే ఆసరా పింఛన్ అందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సొంతవారు దూరమై.. వృద్ధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే వారికి దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు గ్రాంట్ రూపంలో నిధులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.