విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఓ వైపు పేద విద్యార్థులకు నాణమైన విద్యను అందిస్తు న్న ప్రభుత్వం, మరోవైపు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నది.
తెలంగాణ సర్కార్ యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
సర్కారు దవాఖాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను �
రైతుబంధు సాయం అన్నదాతలకు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో అదునుకు పంట పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో గ్రామాల్లో కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు.
జిల్లాలో వలస కూలీలకు ఉపాధి లభిస్తోం ది. యూపీ, ఆంధ్రా నుంచి వచ్చిన వలస కూలీలు వ్యవసాయంలో ఉపాధి పొందు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు దగా పడ్డారు. సాగునీటితో పాటు సరిపడా విద్యుత్ లేక ఇబ్బంద
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచేందుకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గురువారం పర్వతగిరి ఉ న్నత పాఠశాలలో ఎఫ్ఎల్�
ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాంతం పీపుల్స్వార్ (మావోయిస్టులు)కు అడ్డాగా ఉండేది. ‘ఇందుప్రియాల గెరిల్లాదళం’ అంటే అప్పటి మెదక్ జిల్లానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. సాయంత్రం ఆరు దాటితే చాలు మనుషులు ఇంట�
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరంగా అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలతో పాటు నూతనంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకొని �
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప్ మండలస్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలేశ్వర
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో భాగం గా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వా రా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూ చించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.