గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి క
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను హైకోర్టు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కోర్టులు ఏర్పాటవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికా�
ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సూపర్ లగ్జరీ బస�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని డీఈవో రవీందర్ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన మండలస్థాయి టీఎల్ఎం మేళ�
బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ రూపొందిస్తున్న ఎఫ్ఎల్ఎన్, తొలిమెట్టు కార్యక్రమం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని మాల్దీవ్స్ దేశానికి చెందిన ఎల్జీఏ (లోకల్ గవర్నింగ్ అథారిటీ) డైరెక్టర్ హవ్వా ఇజ్వాత్ కొన�
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఓ వైపు పేద విద్యార్థులకు నాణమైన విద్యను అందిస్తు న్న ప్రభుత్వం, మరోవైపు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నది.
తెలంగాణ సర్కార్ యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
సర్కారు దవాఖాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను �