రైతుబంధు సాయం అన్నదాతలకు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో అదునుకు పంట పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో గ్రామాల్లో కర్షకులు సంబురాలు చేసుకుంటున్నారు.
జిల్లాలో వలస కూలీలకు ఉపాధి లభిస్తోం ది. యూపీ, ఆంధ్రా నుంచి వచ్చిన వలస కూలీలు వ్యవసాయంలో ఉపాధి పొందు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు దగా పడ్డారు. సాగునీటితో పాటు సరిపడా విద్యుత్ లేక ఇబ్బంద
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచేందుకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గురువారం పర్వతగిరి ఉ న్నత పాఠశాలలో ఎఫ్ఎల్�
ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాంతం పీపుల్స్వార్ (మావోయిస్టులు)కు అడ్డాగా ఉండేది. ‘ఇందుప్రియాల గెరిల్లాదళం’ అంటే అప్పటి మెదక్ జిల్లానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. సాయంత్రం ఆరు దాటితే చాలు మనుషులు ఇంట�
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరంగా అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలతో పాటు నూతనంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకొని �
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప్ మండలస్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలేశ్వర
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో భాగం గా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వా రా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూ చించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అన్నదాతలు పంట నాటు మొదలు పంట చేతికి వచ్చే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది.
దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�