సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు వరం లాంటిదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
జపాన్కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గోదాముల్లో ఆటోమేషన్కు అవసరమయ్యే యంత్రాలను తయారు చేసే దైఫుకు సంస్థ కొత్తగా తమ యూనిట్ను నెలకొల్పనుండగా.. నికోమాక్ తైకిష�
రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దానిలో భాగంగానే గ్రామాల్లో ఉచిత చేప పిల్లలను అందిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. పేద ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవడానికి ప్రతి ఏటా క్రిస్మస్ గిఫ్టులను అంద�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళల అభ్యున్నతికి సర్కారు �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.