రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానిక
తెలంగాణ సర్కారుతో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ది తల్లీబిడ్డల అనుబంధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో టీజేఎఫ్ �
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)తో తెలంగాణ సర్కార్ది పేగుబంధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
సంచార జాతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో కంటికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టింది.
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆపదలో ఉన్న పేద ప్రజలకు వరం లాంటిదని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
జపాన్కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గోదాముల్లో ఆటోమేషన్కు అవసరమయ్యే యంత్రాలను తయారు చేసే దైఫుకు సంస్థ కొత్తగా తమ యూనిట్ను నెలకొల్పనుండగా.. నికోమాక్ తైకిష�
రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దానిలో భాగంగానే గ్రామాల్లో ఉచిత చేప పిల్లలను అందిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తెలిపారు.
ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చారు.