తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు మేలుచేసే సంకల్పంతో.. సరికొత్త పథకాలు, మేలైన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ�
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది.
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
Pilot Rohit Reddy | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను
2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ఏ పని చేపడుతారు, అంచనా వ్యయం ఎంత, ఎన్ని రోజులు పని లభిస్తున్నది... తదితర విషయాలన
మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఇండ్లు నిర్మించి ఇస్తామని కడ్తాల్ జడ్పీటీసీ, ట్రస్టు చైర్మన్ దశరథ్నాయక్ అన్నారు.
Shekhar Kammula | హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటనపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న�
తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
లేరియా బాధితులు దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పాలకులు వారి బాగోగులను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పైలేరియా నిర్మూలించేందుకు కంకణం కట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న�
సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.
మత్స్య కార్మికుల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్స న్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చలివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం పో
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు సైతం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.