శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది.
బాధిత కుటుంబానికి భరోసానిస్తున్న ‘రైతుబీమా’ పథకం జిల్లాలో 2,894 మందికి రూ.144.70 కోట్ల సొమ్ము జమ పారదర్శకంగా అమలుచేస్తున్న యంత్రాంగం వ్యవసాయమే జీవనాధారంగా ..కుటుంబమే జీవితంగా బతుకుతున్న రైతన్నలకు సర్కార్ పె�
వనపర్తి జిల్లా ఖాన్ చెరువు వరకు కొత్తకాలువ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని కోసం రూ.18.66 కోట్లకు పరిపాలనా అనుమతులతో జీఓ 254 విడుదల చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజి 29 కింద సవాయిగూడెం, క�
హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్య�
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �
శ్రీశైలం, సాగర్ రూల్కర్వ్స్పై నిలదీత కేఆర్ఎంబీకి మరోసారి ఘాటు లేఖ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్స్.. కనీస నిల్వ నీటిమట్టం (ఎండీడీఎల్)పై ఆధారపడి లేవని కృష�
ఆ ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు కేంద్ర జల్శక్తి శాఖకు, పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధ్యయనం చే�
తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, వారికి అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నది. ఇందుకోసం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘�
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా హైకోర్టు జడ్జి జస్టిస్ పీ నవీన్రావును ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగ్రావు ఉత్తర్వులు జారీ �
వానకాలం సాగు జోరందుకొన్నది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేస్తుండటంతో పనులు మొదలయ్యాయి. రైతుబంధు పంపిణీలో భాగంగా రెండురోజుల్లో 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు ర
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ
బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను దక్కించుకునేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే నాటికి 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ క�
రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.