సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.
మత్స్య కార్మికుల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్స న్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చలివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం పో
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు సైతం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
వృద్ధుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక మొత్తంలో రూ.2,016 పింఛన్ను అందిస్తున్నది.
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ చీరల పం పిణీ కార్యక్రమాని
మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
Minister Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు క్రీడలను ప్రోత్సహిస్తున్నది. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వారికి నగదు ప్
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా తెలంగాణ అంతటా పచ్చదనాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ప్రతి జిల్లాలో ఆధునిక సమీకృత నర్సరీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.