బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ
ఆరేండ్ల ముందుగానే సమగ్రమైన విధానం సంక్షోభంలోనూ 24 గంటల కరెంటు భేష్ కేసీఆర్ బాటలో నడిస్తే దేశంలో మిగులు కేంద్రానికి ముందుచూపులేకే సంక్షోభం విద్యుత్తు బిల్లును అంతా వ్యతిరేకించాలి పవర్ ఇంజినీర్స్ సమ
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తిరిగొచ్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన చాంపియన్షిప్లో పసిడి పంచ్తో అదరగొట్టిన ఈ నిజామాబాద్ బిడ్డకు.. హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. దేశం �
హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్కార్డ్తో �
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా గంగపుత్రులకు ఉచితంగా చేపపిల్లలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నది. ఈ ఏడాది వానకాలంలో మెదక్ జిల్లాలోని 1614 చెరువుల్లో 5 కోట్ల 4లక్షల �
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్గా మారిందని జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో మంత్రి జగదీశ్�
ఏటా మొక్కలు నాటడం గొప్ప విషయం ఉపాధి హామీ కేంద్ర బృందం కితాబు కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతు
షాబాద్, మే 18 : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై జనుము విత్తనాలను
తెలంగాణను సంప్రదించకుండానే తుంగభద్రపై ప్రాజెక్టులకు అనుమతి సీడబ్ల్యూసీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): నదీ పరీవాహక రాష్ర్ట�
ఒక్కో ప్లేయర్ పోషక ఆహారానికి రూ.125 వరల్డ్ స్కూల్ టోర్నీకి ముగ్గురు గురుకుల విద్యార్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో పీఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
సిజేరియన్ల వల్ల భవిష్యత్తులో తల్లుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా కొందరిలో మార్పు రావటంలేదు. అన్నీ తెలిసిన విద్యావంతులే ‘కడుపుకోత’కు (సిజేరియన్లు) �
కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నది.