ఒక్కో ప్లేయర్ పోషక ఆహారానికి రూ.125 వరల్డ్ స్కూల్ టోర్నీకి ముగ్గురు గురుకుల విద్యార్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో పీఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
సిజేరియన్ల వల్ల భవిష్యత్తులో తల్లుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా కొందరిలో మార్పు రావటంలేదు. అన్నీ తెలిసిన విద్యావంతులే ‘కడుపుకోత’కు (సిజేరియన్లు) �
కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నది.
రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూపొందించిన కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథ కం మరో మైలురాయి దాటింది.
శనగల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్క్ఫెడ్కు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. మార్క్ఫెడ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కోటా కింద 58 వేల టన్నుల శనగలు కొనుగోలు చేసింది. ఇ�
వ్యాయామం చేసేందుకు 20-30 ఏళ్ల మధ్యవారే బద్ధకిస్తుంటారు. కానీ, ఓ 72 ఏళ్ల బామ్మ ఓపెన్ జిమ్లో ప్రతిరోజూ కసరత్తులు చేస్తున్నది. అన్ని పరికరాలపై వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. యువతరాని�
యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కార్పొరేట్లకు, దొంగలకు పదిన్నర లక్షల కోట్లు మాఫీచేసిన కేంద్ర ప్రభుత్వం.. 60 లక్షల మంది రైతుల కోసం
సమైక్య రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఉద్దీపనలు ప్రకటించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఈ ఉద్దీపనలు ఉత్తమ ఫల�
గవర్నర్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో కూడినదే రాష్ట్ర ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేది గవర్నరే. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవ�
బీఎస్పీ తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ హృదయవిదారక సంఘటనను తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆపాదిస్తూ చేసిన ట్వీట్పై తె�