రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై తాము లేవనెత్తిన అంశాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడ పోవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే�
రెక్కాడితే గానీ డొక్కాడని ఓ పేదింటి బిడ్డకు తెలంగాణ ప్రభుత్వ స్టడీ సర్కిల్ ఓ దారి చూపింది. కరీంనగర్, హైదరాబాద్ ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో మూడేళ్లపాటు శిక్షణ పొంది 8 ఉద్యోగాలు సాధించారు పెద్దపల్లి జిల్
వనపర్తి : పది లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వ సాయం అందించింది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు క�
మంత్రి పువ్వాడ అజయ్ టీఎన్జీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఖమ్మం, ఫిబ్రవరి 6 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. �
రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు సాగిన ఆపరేషన్ స్మైల్-8 2,296 మంది బాలురు, 489 మంది బాలికల గుర్తింపు హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల నెల రోజుల కృషితో 2,785 మంది చి�
ఫిబ్రవరి 2న స్థలాల పత్రాలు అందజేత ఆ వెంటనే నిర్మాణ పనులు షురూ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 29 : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చబోతున్నది. వీటి కోసం కేటాయించిన స్థలాల �
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని సీఎం అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మ�
మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
extension of covid guidelines in the state | రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన