మహిళా సంఘాలకు తెలంగాణలోనే అధిక రుణాలు ఒక్కో సంఘానికి సగటున రూ.4.70 లక్షల రుణం రుణాల జారీ లక్ష్యం 12,046 కోట్లు. 72 శాతం జారీ వెయ్యి సంఘాలకు రూ.20 లక్షల చొప్పున రుణాలు జాతీయ రుణ జారీ సగటు రూ.2 లక్షలు మాత్రమే హైదరాబాద్,
కేంద్రం కంటే తెలంగాణే మిన్న కుంటి సాకులతో రైతులను కుదిస్తున్న కేంద్రం రైతులు పెరిగినా.. సాయం తగ్గించని రాష్ట్రం పీఎం కిసాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు 1,09,114 కోట్లు రైతుబంధు ద్వారా 66.61 లక్షల మంది రైతులకు 50,632 �
తాండూరు రూరల్ : తెలంగాణ, కర్నాటక సరిహద్దులో పోలీసు నిఘాను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు బుధవారం చించోలి తాలుకలో జరిగిన బార్డర్ సమావేశం నిర్ణయించారు. ఈ సమావేశానికి తాండూరు,
Telangana | రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు గవ�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేస్
Drones in Agriculture | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, విద్యుత్ వనరులు అందించడంతో, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు సంభవించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని
హైదరాబాద్: రాష్ట్రంలో ౩౦ మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఏసీబీ డీజీగా అంజనీ కుమార్,హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ఏసీబీ డైరెక్టర్గా షికాగోయల్,క్�
ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు 18,491 మందికి లబ్ధి.. హోంశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచింది. పెరిగిన వేతనాలను ఈ ఏడాది జూలై 1 నుంచి వర్త�
నియోజకవర్గానికి వెయ్యి చొప్పున గిఫ్ట్లు విందు భోజనాలకు రూ.2 లక్షలు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చేరిన కానుకలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అందజేసేలా చర్యలు అర్హుల గుర్తింపు బాధ్యత తహసీల్దార్లకు అప్పగింత కరో
విదేశాల్లో చదువుకు ఓవర్సీస్ పథకం.. 20 లక్షల వరకు ఆర్థిక సహకారం ఏటా 300 మందికి అవకాశం చదువు పూర్తిచేసి అక్కడే కొలువులు చేస్తున్న యువత హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాల�
రూ.19.26 కోట్లు విడుదల చేసిన సర్కారు జడ్పీకి రూ.8.50 కోట్లు, మండలానికి రూ.10.76 కోట్లు పల్లెల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం సంగారెడ్డి, డిసెంబర్ 17 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకమైన సేవలు
దర్శనం మొగులయ్య | పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని తన నివాసంలో కలిశారు.