స్పౌజ్ కోటా, అప్పీళ్లు పరిష్కారం.. రేపోమాపో జీవో! విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించిందన్న ఉద్యోగ నేతలు.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు (మ్
రాయదుర్గంలో నిర్మించిన సర్కారు త్వరలోనే ప్రారంభించనున్న సీఎం సబ్స్టేషన్ను సందర్శించిన మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): దేశంలోన�
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిగ్గులేకుండా రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ
కాచిగూడ : పర్యావరణ పరిరక్షణ కోసం కాగితం పతంగులనే ఉపయోగించి, పకృతిని కాపాడాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకుడు బండసూరి ఆధ్వర్యంలో చెప్పల
మలక్పేట : వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూ
కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పనులు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజె�
అబిడ్స్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దర్గా, మసీదుల అభివృద్దికి పాటు పడుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎంకె భద్రుద్దీన్ నేతృత్వం
Telangana | దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఈ నెల 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ : రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ టి.అంజయ్య నగర్లో రూ.7.40 లక్�
హైదరాబాద్: పీఎం స్వనిధి పథకం కింద బ్యాంకుల రుణాలపై తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజ
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అమలుపై హర్షం కృతజ్ఞతగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో (జీహెచ్ఎంసీ మినహా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
కొండాపూర్ : తైక్వాండో పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న చందానగర్ యువకుడిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. బుధవారం మోప్ ఫౌండేషన్ అందజేసిన రూ. 20 వేల చె�
‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న �
అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�