కాచిగూడ : ఎస్సీ, ఎస్టీ చట్టాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేష్బాబు ఆధ్వర్యంలో సోమవారం క్యాలెండర్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ అవిష్కరించారు.
అనంతరం విలేకరుల ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజలింగం, నర్సింగ్రావు,వకిలి కృష్ణ, రేణుక, నారాయణరావు, సుదర్శన్, నాగమల్లేశ్వర్రావు, రాందాస్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.