హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మం
ధర్మపురి : భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న
జగిత్యాల : గురుకుల పాఠశాలలను దేశానికే ఆదర్శనీయమని, పాఠశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన�
తుదిపోరులో నిలిచిన తొలి భారత అథ్లెట్గా రికార్డు ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్టార్ అథ్లెట్ అగసర నందిని మరోమారు అ
హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో తనిఖీల కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షాకాల నేపథ్యంలో హాస్టళ్లల
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప�
నాగలితో దమ్ము చేస్తూ.. కూలీలతో కలిసి నాటేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందడి చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్లో గురువారం ‘వరినాట్ల సంబురాలు - మహిళా కూలీలతో మంత్రి’ అనే కొత్త కార్యక్రమానిక�
భారీ వర్షాల నేపథ్యంలో గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.