అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
:సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 441 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే.
‘కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి గులాంగిరీ చేస్తరు. అక్కడోళ్లు ఏం చెబితే.. ఇక్కడ అమలు చేస్తరు. అలా ఢిల్లీకి గులాంకొట్టే నాయకులు కావాలా..? మీ ఇంటి పార్టీ అభ్యర్థిగా జనం బాగు కోసం, అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడు
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని బొట్లవనపర్తి వార్డు సభ్యులు, తెలంగాణ వార్డు
‘అయ్యే ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిపోయిండు. చిరిగిన బట్టలతో వస్తుండు. కంటతడి పెట్టుకుంటున్నడని కాంగ్రెస్కు ఓటేస్తే మీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ బుగ్గిపాలు చేసుకున్నట్లే. బతుకులు ఆగం చేసుకున్నట్లే.
‘ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతూ వచ్చే ఆపద మొక్కులోళ్లను నమ్మొద్దు. అంగీలు చింపుకొని కూడా వస్తరని నమ్మితే గోసపడుతరని’ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు.
‘బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్ది అధికారం దక్కించుకుని తెలంగాణను అధోగతి పాలు చేసే అహంకారం. అధికారం శాశ్వతం కాదు. బంధమే శాశ్వతం. తెలంగాణ కోసం కొట్లాడిన నాడు, అధికారం లేనినాడు ప్�
యాభై ఎండ్లు అధికారమిస్తే అభివృద్ధి చేసే సోయిలేని కాంగ్రెస్ను బొందపెట్టాలని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు ద్యాగేటి ఉదయ్కుమార్ యాదవ్, పూస్కూరు పవన్ కుమార్రావు
“ఎన్నికలు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి స్కాంలు తప్ప చేసిందేమీ లేదు. ప్రజలను నిండా ముంచింది. కాంగ్రెస్ అంటే స్కాంలు. బీఆర్ఎస్ అంటే స్కీంలు.
కాంగ్రెస్ యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టి ప్రజలను మోసం చేసింది. అభివృద్ధిని మరిచి అవినీతికి పెద్దపీట వేసింది. ఇప్పుడు గ్యారెంటీలంటూ మరోసారి దగా చేసేందుకు వచ్చింది. పొరపాటున నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఆగమ�
‘ధర్మపురి ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ధర్మం బీఆర్ఎస్ పక్షాననే ఉంది. ప్రచారంలో ఈ విషయం స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజలు నీరాజనం పడుతున్నారు.
జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం అట్టహాసంగా నామినేషన్ వేశారు.
“స్వరాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధితో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలను ఆగం చేసేందుకు దుష్టశక్తులన్నీ ఒక్కటైనయి. కాంగ్రెస్తో కలిసి మళ్లీ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు వస్తున్నయి. నేనొక్కటే చెబుతున్న�