విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీపై నమ్మకం లేకనే ఆ ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కాంగ్రెస్కు అధికారం ఇస్తే, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక గతే మనకు పడుతుందని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే ఆ
‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అనేక పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంట�
‘కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నది. వాళ్లవన్నీ ఆపద మొక్కులే. గెలిచేదాక ఓ మాట.. గెలిచిన తర్వాత మళ్లీ పాత కథే అవుతుంది. వాళ్ల పాలన మనకు కొత్తనా.. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్ల�
దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ఘనంగా జరిగాయి. సోమవారం పెద్ద ఎత్తున జరగ్గా, సాయంత్రం ‘రామ్లీల’కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మంత్రి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలవాలని కాంక్షిస్తూ దొంతాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ర్యాగల నారాయణ ధర్మపురి నృసింహ క్షేత్రానికి ఆదివారం పాదయాత్ర చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అబద్ధాల గ్యారెంటీలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ �
‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇ ప్పు డు అబద్ధాల ఆరు గ్యారెంటీలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నది’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పు ల ఈశ్వర్�
Minister Koppula | రెండు రోజుల క్రితం వరంగల్ ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు శనిలా దాపురించినయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని కొత్త ఎత్తుగడలతో వస్తున్నయి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. వాళ్లను నమ్మ�
ప్రభుత్వం ధర్మపురి ఆల య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని గాడి�