మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల అసత్యాలు, విష ప్రచారాలను తిప్పికొట్టాలని, అభివృద్ధే ధ్యేయంగా పని చేసే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షే�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
Minister Koppula | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి �
‘కాంగ్రెస్వన్నీ ఉత్త హామీలే. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరు. దమ్ముంటే ముందుగా వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని’ అని మంత్రి కొప్పుల ఈశ్
దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం 141 మంద�
కట్టు కథలు చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..నలభై ఏండ్ల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీలేదు’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ�
Minister Koppula Eshwar | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నెంబర్ రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు.
పచ్చదనం, పరిశుభ్రత అభివృద్ధిలో మన పల్లెలు దేశానికి ఆదర్శ గ్రామాలుగా కీర్తిగడిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023’ జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్�
తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
సమాజానికి దిక్సూచి, మార్గ నిర్దేశకులు టీచర్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ స్కూళ్ల �