ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏండ్లకు పైగా పాలించిందని, ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. ఎన్ని తరాలు మారిన ప్రజల తలరాతలు మారలేదని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం�
నాడు అంధకారంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపి, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేపోతున్నదని, కాంగ్రెస్ వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమే అవుతుందని ఎస్సీ స�
దళిత డిక్లరేషన్తో దళితులను, గిరిజనులను మరోసారి వంచించాలని కాంగ్రెస్ యత్నిస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో అబద్ధాలు తప్ప మరేమీ ల
Minister Koppula Eshwar | మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కరెంట్ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనడం తెలంగాణ రైతాంగ
తొమ్మిదేండ్లలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న నాయ
Minister Koppula Eshwar | ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న మంత్రి కొప్పులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆదివ్యాంగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ను 3016 నుంచి 4016 పెంచి ఇవ్వడంపై సంబురపడుతున్నారు. అందుకు సంబంధించి బుధవారం ప్రొసీడింగ్స్ అందజేయడంతో ఆనందంలో మునిగిపోయారు.
Minister Koppula | ప్రజా సమస్యలు తెలిసిన, మంచి మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించా రు. ఓటమి ఎరుగని ధీరులుగా ఖ్యాతి గడించారు. 2004 నుంచి గెలుపు బాటలో పయనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు గెలిచి ఏడోసారి కూడా బరిలో నిలిచారు. వారే మంత్రులు తన్�
యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని, యువత తీసుకునే నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో మంత్రి కొప�