Minister Koppula Eshwar | యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్
దళితుల, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, అర్హులందరికీ ద ళితబంధు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించా
Minister Koppula Eshwar | తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు.
దళితజాతి స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం ఓ సంచలనమని సాంఘి క సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపనీలు పాల్గొనగా... 2,184 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 730 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలతోనే తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి, ఫలితాలు సాధిం చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ
Minister Koppula Eshwar | దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
వక్ఫ్బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని టీఎన్జీవో కోరింది. ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో ప్రతినిధులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి వినతపత్రం అందజేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వ ర్, మల్లారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తున్న 213 మంది ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్ మోతి గల్లీలోని మహల్లా ప్యాలస్ ఎదురుగా ఉన్న ఉర్దూ మసాన్ హాల్లో ఆదివారం 213 మంది
రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న ఎస్సీల అభివృద్ధికి తమ ప్రభుత్వం 23 శాతం నిధులను కేటయించిందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనమండలిలో ప్రకటించారు. జనాభా శాతం కంటే అధికంగా నిధులివ్వటమే ఎస్సీ క