శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్, ఆయుర్వేద ట్రస్ట్ (స్మార్దా) అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో స్మార్దా ఆధ్వర్యాన 152 మ�
Minister Koppula | సేవా రంగంలో శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ (SMRTA) ఆధ�
దశాబ్దాల కాలం గా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలక�
నిరుపేద దళితులకు తెలంగాణ సర్కారు ఆర్థిక భరోసానిస్తున్నది. చిరువ్యాపారాల స్థాపనకు కుటీర వ్యాపార పథకం కింద ఒక్కొక్కరికి 50వేలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ స్కీం (పెట్టి) కింద రాజ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు మూడు గంటలకుపైగా మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి కలియదిరిగిన ఆయన, ముందుగా ఉదయం 11.15 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల�
KTR | సీఎం కేసీఆర్.. ఆదివాసీ, గిరిజనుల గుండె చప్పుడు.. ఆత్మబంధువు అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ, గిరిజనులకు భూమి పట్టాలు అందించి వారి
మారుమూల తండాలు, గూడేల్లో గిరిపుత్రులు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక అరిగోస పడు తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించక నష్టపోతున్నారు.
Miister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
తెలంగాణ సర్కారు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, ద�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోడు భూములపై హక్కు కల్పిస్తూ ఏక కాలంలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి 1.50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే తపనతో సీఎం కేసీఆర్ పట్టాల పంపిణీ చేపట్టారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్�
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణ తండ్రి ఎల్జీ రాం (91) మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మృతి చెందారు. ఎల్జీ రాం జగిత్యాలలో రేడియో, సైకిల్ డీలర్, ఆ తర్వాత ఎల్