Minister Koppula Eshwar | రాష్ట్రాన్ని యాబై ఏండ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ(Congress party) తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఆరోపించారు.
ఎవరికి ఎవరు ‘బీ’ టీం అనేది ప్రజలందరికీ తెలుసునని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ అరెస్ట్ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
దశాబ్దాలుగా కనీస రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరాయి. స్వరాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో ఖమ్మంపల్లి వంతెన కల నెరవేరింది. భూపాలపల్లి-�
సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ధర్మపురి పట్ణణంలో రూ.4కోట్లతో నిర్మించారు. ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో ప్రారంభించేందుకు అధికా
వైద్య రంగంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చు డుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రైవేట్లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ-డ యాగ్నోసిస్ సెంటర్�
సంక్షేమం. అభివృద్ధి తెలంగాణ సర్కారుకు రెండు కండ్లలాంటివని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రతిపల్లెలో సకల సౌకర్యాలు కల్పిం చి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటి�
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్ట
ప్రజల్లో సానుభూతి కోసమే 2018 ధర్మపురి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాం�
బుగ్గారం మండలంలోని యశ్వంత్రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి.
గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం పేదలకు వ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్భవన్లో జరిగిన వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’తో సర్కారు బళ్లు కార్పొరేట్కు దీటుగా రూపొందాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మ�