Minister Koppula | సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన జీవన్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Minister Koppula Eshwar | తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) పేర్కొన్నారు.
Minister Koppula Eshwar | మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్(KCR) అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
Koppula Eshwar | కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట ఆపద్భాందవుడు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ. 59,24,500 విలువ
Minister Koppula Eshwar | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
‘మహిళా సాధికారత, సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారు. అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్
రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో 20 వేల ఎకరాలు సస్యశ్యామలంగా మారుతాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర�
Minister Koppula | ఉమ్మడి రాష్ట్రంలో అధికకాలం పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస అవసరాలను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్, పోలీసుశాఖకు పెద్దపీ ట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ధర్మపుర�
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�
Minister Koppula | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని జల వనరులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కమ్ముకున్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులతో నింపామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వం�