సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ
Minister Koppula | దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వా
Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ హౌస్ నుంచి దాదాపు 7 వేల మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో హజ్�
TSWREIS | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సోసైటీల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప�
Minister Koppula | హజ్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్యాత్
‘బీఆర్ఎస్ ఇంటి పార్టీ. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేరుస్తూ అండగా నిలుస్తోంది. జనమంతా మన వెంటే ఉ న్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయం’ అని మంత్ర�
సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం శివారులో, హరిపిరాల �
Minister Koppula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెనా ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి
జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని నిలబెట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లాస్థాయి సీఎం
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Minister Koppula | తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) శుక్రవారం
తెల్లవారు జామున తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.