పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గుర
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు �
కార్పొరేట్ను తలదన్నేలా గురుకుల ఫలితాలు రాష్ట్ర ఫ్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాలలు ఇంటర్లో 92 శాతం ఫలితాలతో కార్పొరేట్ కళాశాలల తలదన్నేలా సత్తా చాటాయి. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత విజయాన్ని చేకూర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని ఎండపల్లిలో మంగళవార
Minister Koppula Eshwar | ఇంటర్ వార్షిక ఫలితాల్లో గురుకులాలు దుమ్ములేపాయి. గురుకుల కాలేజీల్లో (TSRJC) ఏకంగా 92శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 63శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. దాదాపు అన్ని ప్ర�
రామగుండం నియోజకవర్గంలో రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. తాను అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల
ప్రగతి ప్రదాత, మంత్రి కేటీఆర్ సభకు జనప్రవాహం పోటెత్తింది. ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు ఇటు సింగరేణి కార్మికులు, అటు నియోజకవర్గ ప్రజానీకం ఉప్పెనలా తరలివచ్చింది.
ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, బ్రాంచ్ల వారీగా ప్రత్యేక గదులు, నేర విచారణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సీడీఆర్(కాల్ డిటెల్ రికార్డు) సెంటర్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం విభాగాలు.. ఇలా అత్యున్నత ప్రమా
‘మా సొంతూరిలో చెట్టుకింద స్వయంభూ శివలింగం ఉన్నది. గుడి కడితే బాగుంటదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే ఆయన దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు’ అని రాష్ట్ర పోలీస్ �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నదని మంత్ర�
జిల్లాల వారీగా సదరం క్యాంపులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం దివ్యాంగు�
బుగ్గారం మండలం మద్దునూర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్కు చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తడిసిన ధ�
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు.