శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోయి నిరాశ్రయులైన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. వారం రోజు�
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. నూతన సచివాలయంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ �
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేల్లోన�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్కు తెలంగాణలో సముచిత గౌరవం దక్కిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపర్చి తెలంగాణలాంటి ప్రాంతాలకు అం�
స్వరాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలకు స�
దేశానికి స్ఫూర్తి నింపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో యాళ్ల భాస్కర్ రెడ్డి, యాళ్ల భరత్ రెడ్డి, కొప్పెర �
ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చే�
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇందుకు ని
Telangana | రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి�
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125అడుగుల కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యా�