నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్
BRS | బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తూ రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలను సమయత్తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు.
స్తంభంపల్లిలో క్రిభ్కో సహకార సంస్థ సహకారంతో ప్రభుత్వం నెలకొల్పనున్న ఇథనాల్ పరిశ్రమను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ అడ్డుకునే ప్రయత్నం చే యడం ఈ ప్రాంత వాసులకు చేస్తున్న ద్రోహమేనని డీసీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
minister koppula eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల �
Minister Koppula Eshwar | ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో పల్లె ప్రగతి(palle pragathi) కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar) అన్నారు.
CPR | గుండె సమస్యలతో బాధపడేవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు.
Minister Koppula | తెలంగాణలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రానికి జాతీయ అవార్డుల వెల్లువ కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు.
Minister Koppula Eshwar | ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొ�
Minister Koppula Eshwar | కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ‘మన ఊరు - మనబడి’లో భాగంగా రూ.52.67లక్షల నిర్మి
Minister Koppula Eshwar | రాష్ట్రంలో అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన వారందరికి పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తు�