వరుస వర్షాలు ప్రారంభమైన రెండు మూడు రోజుల నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచ
మహిళల సమస్యల పరిష్కారానికే సర్కారు సఖీ సెంటర్లను ఏ ర్పాటు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై నార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాధిత మహిళలు సెంటర్లను స�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్నివిధాలా లబ్ధి చేకూరుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సచివాలయంలో పలువురు బిషప్లు, చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలతో మంత్రి బుధవార
నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల పనులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో నిజామా బాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు.
ఉమ్మడి పాలనలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ
Minister Koppula Eshwar | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలనుంచి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మండలం ఆరెపల్లి గ్రామానికి చ
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
కొండగట్టు అటవీ క్షేత్రం ఇక దట్టమైన వృక్ష సంపదతో అలరారనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గుట్ట చుట్టుపక్కల ఉన్న 1095 ఎకరాలన�
దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో క�
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు.
స్వరాష్ట్రంలో గిరిపుత్రులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఎస్సీ వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ �
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందించాల్సింది పోయి ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మడం సిగ్గుచేటని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Minister Koppula | ముఖ్యమంత్రి సహాయ నిధి ఓపుణ్య కార్యక్రమం అని, అనేకమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో శనివారం ముఖ్�