కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో ముస్లింల అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
‘పనిచేసే సర్కారును ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి దీవించాలి’ అని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలి త రాష్ర్టాల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, వాళ్లు రేపు మనలను కూడా మోసం చేయడానికి వస్తారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై�
Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ నేతల బోగస్ మాటలు నమ్మి.. కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఖాళీ అవుతా�
‘రాష్ట్రంలో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. కమలానికి క్యాడర్ లేదు. వాళ్లదంతా మేకపోతు గాంభీర్యమే. వారు చెప్పేది నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొక్కటి లేదు.
Minister Koppula | ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) �
తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజలు ఏమీ అడుగకుండానే వారి అవసరాలు తెలుసుకు
Minister Koppula Eshwar | స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ.. బోయినపల్లి వెంకట రామారావు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బోవెరా 103 జయంతి ఉత్సవం సందర్భంగ�
ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కో�
ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు.
ఉచిత చేపపిల్లల పంపిణీతో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేతినిండా పని కల్పించిందని, దీంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
షార్జా వేదికగా ఇటీవల జరిగిన తొలి ఆసియా యూనివర్సిటీ పవర్లిఫ్టింగ్ టోర్నీలో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ లిఫ్టర్ రంగు విరంచి స్వప్నికకు తగిన గుర్తింపు లభించింది.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను రాష్ట్రంలోని దళిత, గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు, న్యూ కొత