నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది.
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నిజామాబాద్ సభలో మోదీ కొన్ని సామాజిక వర్గాలన�
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన యువ అథ్లెట్ అగసర నందినికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రోత్సహకాన్ని అందించింది. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ�
KTR | ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా ధర్మరాజే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉం
కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల స�
ధర్మపురికి ప్రగతి పండుగ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో దూసుకెళ్తూ, ప్రజావసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నది. కాగా, గురువారం ఒకే రోజు పట్టణంలో రూ.25కోట్ల పనులకు మంత్రి కొప్ప�
ఎన్నికల ముందర ఊర్లకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల గాలిమాటలు నమ్మద్దు. పొరపాటున వారికి అధికారమిస్తే మన బతుకులు అంధకారమవుతాయి’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మ�
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘననివాళులర్పించారు. అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కల్వ�
రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముం చింది. ఏ ఒక్క పనీ చేయలేదు. ఆ పార్టీ నాయకులకు అభివృద్ధిపై సోయే లేదు. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు..? వాళ్లు అధికార కోసం ఆ
‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియ�
యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.