జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం అట్టహాసంగా నామినేషన్ వేశారు.
“స్వరాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధితో సంతోషంగా సాగిపోతున్న మన జీవితాలను ఆగం చేసేందుకు దుష్టశక్తులన్నీ ఒక్కటైనయి. కాంగ్రెస్తో కలిసి మళ్లీ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు వస్తున్నయి. నేనొక్కటే చెబుతున్న�
కాంగ్రెస్ రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఏ ఒక్క పనీ చేయలే. స్కాంలు చేయడం జేబులు నింపుకోవడం తప్ప ప్రజల మేలు ఎన్నడూ కోరలే. రాష్ర్టాన్ని అంధకారంలో పడేసిన్రు.
‘కాంగ్రెస్ పాలన మనకు కొత్తనా..? రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఇప్పుడు ఒక్క అవకాశం అంటూ, ఆరు గ్యారెంటీలంటూ మోసపు హామీలతో వస్తున్నరు. వాళ్లను నమ్మితిమా..? అంతే సంగతులు.
‘రాష్ర్టాన్ని యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి హస్తంగుర్తుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖతంచేస్తరు.
‘ధర్మపురి ప్రజలే నా బలం. నా బలగం. మీరు పెట్టిన భిక్షతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న. చీఫ్విప్గా, మంత్రిగా ఎదిగినా మీలో ఒకడిగా ఉన్న. ఆపదొస్తే ఆదుకున్న. కష్టాల్లో తోడున్న. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ�
అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభకు జనం బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చి జైకొట్టారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం వస్తారని చెప్పినప్పటికీ.
నన్ను నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు గెలిపించారు. మరోసారి మీ బిడ్డగా మీ ముందుకొచ్చా. ఈసారి కూడా ఆశీర్వదిస్తే నా జీవితం మొత్తం నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తా. పేద కుటుంబంలో పుట్టిన నాకు రాజకీయ అవకాశం కేస�
ధర్మపురి దశ తిరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రగతి పరవళ్లు తొక్కింది. నాటి సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిరాధారణకు గురై వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు స్వరాష్ట్రంలో సిరిపురిగా మారింది. ప్రగతి ప్రదాత కేస
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ జరగనున్నది.
Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని.. ఇప్పటి వరకు చేయనిదేం ఉందో చెప్పాలంటూ కాంగ్రెస్ను నిలదీయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి లేదు. అవినీతి తప్పా వారు చేసిందేమీలేదు.. కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది.
‘నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు అండగా ఉంట..రాజకీయంగా తన ఉన్నతికి సహకరిస్తున్న వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తా’ అని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్�