వెల్గటూర్, అక్టోబర్ 21: ధర్మపురి నియోజకవర్గ మాదిగ ఐక్యవేదిక, మాదిగ ఉప కులాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్కు మద్దతు ప్రకటించాయి.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో మాదిగ ఐక్య వేదిక, ఉప కులాల నాయకులు సమావేశమై కొప్పుల ఈశ్వర్కే తమ మద్దతు అని ప్రతిజ్ఞ చేశారు.