రేవంత్రెడ్డి ముఖం చూసి రాష్ట్ర ఓటర్లు ఎవరూ ఓట్లు వేయలేదని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరూ కోరుకోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేమెంట్, మేనేజ�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు l సన్నాహక, శిక్షణ, ముద్రణా కార్యక్రమాలు, జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24వ తేద
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతీ ఓటరూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచ�
తృణమూల్ పార్టీకి కంచుకోటగా భావించిన భవానీపూర్లో ఓటర్లు సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో తనను ఓడించిన తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఈసారి భవాన�
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమి�
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�
West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్ల తొలగింపు ప్రధాన రాజకీయ చర్చకు దారితీసింది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఈ విషయాన్ని తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 97.37 లక్షల మంది పేర్లను �
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించిన 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని(యూటీ) 9 చోట్ల తుది ఓటరు జాబితాల్లో 7.9 శాతం లేదా 1.70 కోట్ల ఓటర్లు తగ్గారు.
గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. నగర శివార్లలోని ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. రెండున్నరేండ్ల క
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.