పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమి�
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ�
West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్ల తొలగింపు ప్రధాన రాజకీయ చర్చకు దారితీసింది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్స్థాయి ఓటింగ్ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంట�
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఈ విషయాన్ని తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 97.37 లక్షల మంది పేర్లను �
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించిన 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని(యూటీ) 9 చోట్ల తుది ఓటరు జాబితాల్లో 7.9 శాతం లేదా 1.70 కోట్ల ఓటర్లు తగ్గారు.
గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. నగర శివార్లలోని ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. రెండున్నరేండ్ల క
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
JAC Celebration | నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. గెలవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఓటర్ల వ్యతిరేకత వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటమి పాలయ్యింది .
అధికారపార్టీ నేతలు ఉహించని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కీలక నేతలుగా చలామణి అవుతున్న పలువురు నేతలు స్థానికంగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక చతికిలపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఓటర్లు అధికార కాంగ్రెస్కు తగిన బుద్ధిచెప్పారు. శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. భద్రాద్రి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి కార్మికులు �