తెలంగాణలో ‘సర్' ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఎన్నికల యంత్రాంగం 100 శాతం పూర్తి చేసింది.
సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియ గందరగోళంగా మారుతున్నది. అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎన్యుమారే�
సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటు గల్లంతు అవుతుందనే భయం ఓటర్లలో ఉంటే ఆ ఓటర్ల భయాన్ని పోగొట్టడానికి బీఎల్వోలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. కారణం వారికి సర్పై నామమాత్రంగా అవగాహన ఉండటమే కారణంగ�
SIR Enumeration | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ తీరు కాగితాల్లో ఘనం.. క్షేత్రస్థాయిలో ఘోరం అనే చందంగా తయారైంది.
Aadhaar Card | భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో తీవ్రమైన అసంబద్ధతలు, ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయి.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీ�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్గా మారింది. ప్రధానంగా 2002 ఓటరు జాబితా తప్పనిసరి కావడంతో గ్రామీణ ఓటర్లకే కాక�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) లో బీఆర్ఎస్ ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమా�
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం రాత్రి వరకు 99.46 శాతం ఫారాలను ఓటర్లకు అందించినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించి సాయం చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (బీఎ�
ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు
జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ �
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అనేక సందేహాలు ఓటర్ల మెదళ్లలో మెదలుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ ప్రక్రియలో అనేక లోటుపాట్లు వెలుగుచూస్తున్నాయి. గత నెల 26 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారా�
జిల్లాలో సర్ దరఖాస్తులు నింపడం ఓటర్లకు సంకటంగా మారింది. ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లి దరఖాస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని బూతుల్లో బీఎల్వోలు మాత్రం తమ దగ్గరకే వచ్చి దరఖాస