రాజధాని పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు సొంత గ్రామాల్లోనే తమ ఓటు కొనసాగించుకునేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో �
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నిర్మల�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 ల�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందించే గడువు సోమవారంతో ముగియనున్నది. ఆ పత్రాల సమర్పణ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించామని, ఇక పొడిగించే యోచన లేదని ప్రధాన ఎన్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)తో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నది. గడువు ముంచుకొస్తున్నా నింపిన ఫారాలు ఇచ్చేందు కు ఓటర్లు ముందుకు రాకపోవడంతో జిల్ల
వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ
బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటుహక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ�
నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందు�
ఓటుహక్కు విషయంలో నగర, పట్టణవాసులది ఎప్పుడూ చిన్నచూపు వైఖరే కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్(సర్) కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్యూ�
తెలంగాణలో ‘సర్' ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఎన్నికల యంత్రాంగం 100 శాతం పూర్తి చేసింది.
సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియ గందరగోళంగా మారుతున్నది. అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎన్యుమారే�