పంచాయతీ పోరులో పట్నం ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభా
పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుకు అధికార కాంగ్రెస్ పార్టీ కంగుతున్నది. ‘అన్నీ మావే’ అన్న రీతిలో అధికార దర్పం ప్రదర్శించినా, నజరానాలతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినా ఆ పార్టీకి షాక్ తగిలింది. ప్రజాపాలన �
పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 14,17 తేదీల్లో రెండు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి �
ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. పనులు చేయకపోతే రాజీనా�
పంచాయతీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు కుల పెద్దలను క
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వారం రోజుల పాటు పొడిగించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓటర్ల సౌలభ్యం కోసం వచ్చే నెల 11వ తేదీ వరకు �
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డ
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఓటరు జాబితాలను సవరించాలని ఆద�
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిన్న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా బుధవారం వెల్లడించారు.
KTR | గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ