ఢిల్లీలో ఓటర్ జాబితా సమగ్ర సర్వే (సర్) ఫలితంగా రాష్ట్రంలో 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. సోమవారం ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Mayawati | రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఉచితాలతో ఓటర్లను ఆకర్షించి ఆ తర్వాత వారిని మోసం చేస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పదేపదే జరుగుతున్న ఇలాంటి మోసాలు, ద్�
SIR Notice | ఆదిలాబాద్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందిన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ యాదవ్రావు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో
ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి చెందిన ఇంట్లో 44 ఓట్లు ఉన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదే�
ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్
రాజధాని పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు సొంత గ్రామాల్లోనే తమ ఓటు కొనసాగించుకునేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో �
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నిర్మల�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 ల�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందించే గడువు సోమవారంతో ముగియనున్నది. ఆ పత్రాల సమర్పణ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించామని, ఇక పొడిగించే యోచన లేదని ప్రధాన ఎన్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)తో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నది. గడువు ముంచుకొస్తున్నా నింపిన ఫారాలు ఇచ్చేందు కు ఓటర్లు ముందుకు రాకపోవడంతో జిల్ల
వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ